కుక్కలకు నీళ్ళతొట్లు ఉచిత పంపిణీ
పలు ప్రాంతాల్లో డాక్ బౌల్స్ ను పంపిణీ చేసిన జాగృతి అభ్యుదయ సంఘం చైర్మన్ భావన శ్రీనివాస్ మన తొలివెలుగు మహేశ్వరం ప్రతినిధి ముత్తయ్య కుక్కలు సహజంగా విశ్వాస జంతువులని, సృష్టి లోని ప్రతి జీవి కనీస అవసరం ఐన నీరు, ఆహారం అందిస్తూ ప్రకృతి సమతుల్యతను కాపాడాల్సిన బాధ్యత మనుషులదే అని బి.ఎన్.రెడ్డి మాజీ కార్పొరేటర్ మొద్దు లచ్చిరెడ్డి అన్నారు. మల్కాజ్ గిరి మునిసిపల్ కార్పొరేషన్ వారు రూపొందించిన సిమెంట్ డాగ్ బౌల్స్ ను జాగృతి అభ్యుదయ సంఘం ఛైర్మన్ భావన శ్రీనివాస్...