ఎల్బీనగర్: కర్మన్ఘాట్ నందనవనం కాలనీలో తాగునీరు, డ్రైనేజీ, పారిశుధ్య సమస్యలను పరిష్కరించాలని సోషల్ జస్టిస్ పార్టీ అధ్యక్షులు చామకూర రాజు డిమాండ్ చేశారు. బస్తీ దర్బార్లో స్థానికులు నీటి కొరత, కలుషిత నీరు,...
బస్తీ దర్బార్లో సమస్యల వెల్లువఎల్బీనగర్: ఎన్టీఆర్ నగర్ బస్తీలో నెలకొన్న ఇంటి పట్టాలు, డ్రైనేజీ, వీధిలైట్లు, పారిశుద్ధ్య సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని సోషల్ జస్టిస్ పార్టీ అధ్యక్షులు చామకూర రాజు డిమాండ్...
హైదరాబాద్: బస్తీవాసుల సమస్యలను తెలుసుకుని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లేందుకు సోషల్ జస్టిస్ పార్టీ ఆధ్వర్యంలో మంగళవారం ఉదయం 9 గంటలకు ఎన్టీఆర్ నగర్లోని దర్గా వద్ద ‘బస్తీ దర్బార్–సర్కార్ వద్దకు సామాన్యుల గళం’...
హయత్ నగర్ లో అక్రమ నిర్మాణాలకు వంతపాడుతున్న మాజీ కార్పొరేటర్..?ఓ బీజేపీ జిల్లా కార్యవర్గ సభ్యుడి బ్రోకరిజం..!అక్రమ నిర్మాణదారుల నుండి లక్షల్లో వసూళ్లు..?అక్రమ వసూళ్లలో 10% అధికారులకు, అనధికారులకు పంపకాలు..!?చోద్యం చూస్తున్న డిప్యూటీ...