ePaper
Sunday, May 3, 2026
📄 ePaper
Homeతెలంగాణరంగారెడ్డిటీయుఎఫ్ఐడిసి చైర్మెన్ చల్లా నరసింహారెడ్డిని కలిసిన షేక్ జహంగీర్ 

టీయుఎఫ్ఐడిసి చైర్మెన్ చల్లా నరసింహారెడ్డిని కలిసిన షేక్ జహంగీర్ 

📰 Generate e-Paper Clip

మన తొలివెలుగు, మహేశ్వరం బ్యూరో ప్రతినిధి ముత్తయ్య 

జల్ పల్లి 65 వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ కో – ఆర్డినేటర్ షేక్ జహంగీర్, ఐఎన్టీయూసీ అధ్యక్షుడు చింత కింది నవీన్ గౌడ్, నాయకులు బాలాజీ, ప్రవీణ్ గౌడ్, ప్రశాంత్ తదితరులు టియుఎఫ్ఐడిసి చైర్మెన్ చల్లా నరసింహారెడ్డిని వారి కార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేశారు. జల్ పల్లి డివిజన్ లో సమస్యలపై ఆయనతో చర్చించారు. జల్ పల్లి డివిజన్ లో మౌలిక వసతుల కల్పనకై కృషి చేయాలని ఆయనను కోరారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!